Friday, July 29, 2016

మలేరియా,డెంగు జ్వరములు నివారణకు ఇంటింటి సర్వే మరియు అవగాహనా కార్య క్రమం చుక్కలూరు గ్రానైట్ పారిశ్రామిక వాడ యందు నిర్వహించిన తాడిపత్రి NMEP సబ్-యూనిట్ అధికారి బాలసూర్య నారాయణ మరియు సిబ్బంది.



మురుగు నీటి కుంటలు యందు వృధా ఆయిల్ పిచికారి
చేయడం వలన దోమ లార్వా అభివ్రుద్ధిని అరికట్ట వచ్చని
చుక్కలుర్ గ్రానైట్ పారిశ్రామిక వాడ యందు అవగాహనా
కార్యక్రమం నిర్వహించిన NMEP తాడిపత్రి సిబ్బంది.

No comments:

Post a Comment