మలేరియా,డెంగు జ్వరములు నివారణకు ఇంటింటి సర్వే మరియు అవగాహనా కార్య క్రమం చుక్కలూరు గ్రానైట్ పారిశ్రామిక వాడ యందు నిర్వహించిన తాడిపత్రి NMEP సబ్-యూనిట్ అధికారి బాలసూర్య నారాయణ మరియు సిబ్బంది.
మురుగు నీటి కుంటలు యందు వృధా ఆయిల్ పిచికారిచేయడం వలన దోమ లార్వా అభివ్రుద్ధిని అరికట్ట వచ్చనిచుక్కలుర్ గ్రానైట్ పారిశ్రామిక వాడ యందు అవగాహనాకార్యక్రమం నిర్వహించిన NMEP తాడిపత్రి సిబ్బంది.
No comments:
Post a Comment